వేమన శతకం
స్వరూపం
వేమన శతకాన్ని వేమన అందరికీ తేలికగా అర్థమయ్యే పదాలతో పద్యాలు రాసినాడు. వేమనను ప్రజాకవి అంటారు.
వేమన పద్యాలు
[<small>మార్చు</small>]- 1.{అనగననగరాగ మతిశయించునుండు
- తినగ తినగ వేము తియ్యనుండు
- సాధనమున పనులు సమకూరు ధరలోన
- విశ్వదాభిరామ వినుర వేమ.}
- 2.{చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు
- కొంచెమైన నదియు కొదువ కాదు
- విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత
- విశ్వదాభిరామ వినుర వేమా}